Take a fresh look at your lifestyle.
Browsing Tag

Student Awareness Program

ఇన్నోమాటిక్స్‌లో అవగాహన సదస్సు: విద్యార్థులకు పోలీసుల దిశానిర్దేశం

ముద్ర కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ స్థానిక ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కేపీహెచ్‌బీ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మరియు మాదకద్రవ్యాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థులు…

స్వ‌యం ఉపాధి అవకాశాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న‌

ముద్ర,‌గద్వాల: విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్‌ల‌పై నైపుణ్యాలు సాధించాలని, ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని గద్వాల జిల్లా ఇండస్ట్రీస్ జనరల్…

ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ముద్ర, ప్రతినిధి భువనగిరి : పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఎర్రం లక్ష్మి విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ…

వేగ పరిమితులను అతిక్రమించకూడదు- ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్

ముద్ర, నారాయణపేట: ప్రతి ఒక్క వాహన చోదకులు వేగ పరిమితులను అతిక్రమించరాదని అలాగే మైనర్లు వాహనాలు నడపవద్దని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నారాయణపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ…

తెలంగాణ ఎప్ సెట్ పరీక్ష పై కన్వీనర్ తో టి-సాట్ స్పెషల్ లైవ్

ముద్ర, శేరిలింగంపల్లి: మే నెలలో నిర్వహించే ఎప్ సెట్ పోటీ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు టి-సాట్ నెట్వర్క్ ఈ నెల 26వ తేది గురువారం రోజు ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. లైవ్ కార్యక్రమంలో తెలంగాణ ఎప్ సెట్ కన్వీనర్…

విద్యార్థులు మంచి చెడు విచక్షణ ఏర్పరచుకోవాలి షీ టీం, భరోసా అవగాహన సదస్సు.

ముద్ర: మహాదేవపూర్: విద్యార్థులు తమ సంబంధంలోకి వచ్చే సంబంధాల విషయంలో మంచి ఏది చెడు ఏది అనే విచక్షణను ప్రయత్నపూర్వకంగా ఏర్పరచుకోవాలని షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ కోరారు. షీ టీమ్ మరియు భరోసా సంయుక్తంగా భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో…

ప్రకృతి వ్యవసాయం పై విద్యార్థులకు అవగాహన.

ముద్ర నడిగూడెం... మండల పరిధిలోని తెల్లబల్లి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలోగురువారం ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి…

షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన…

ముద్ర ప్రతినిధి నడిగూడెం... ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నడిగూడెం SI అజయ్ కుమార్ గారు మండల కేంద్రం లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు…