Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education

గవర్నర్ చేతుల మీదుగా‘విశిష్ట ప్రతిభా రత్న’ అవార్డుతో మెరిసిన సెరినిటీ విద్యార్థులు

ముద్ర, కుషాయిగూడ : హిందీ సేవా సదన్ మహావిద్యాలయ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన నాగారం సెరినిటీ పాఠశాల విద్యార్థులు హరిక, ఆరాధ్య గవర్నర్ చేతుల మీదుగా ‘విశిష్ట ప్రతిభా రత్న’ పురస్కారం అందుకున్నారు.ఈ…

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి -కలెక్టర్ సిక్తా పట్నాయక్

ముద్ర, నారాయణ పేట : ఫిబ్రవరి 25 వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయం లో వి.సి. సమావేశ మందిరం…

డాక్టరేట్ అవార్డు సాధించిన డా.మల్సూర్ తిరుమల

ముద్ర నడిగూడెం... తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన డా.మల్సూర్ తిరుమల, జూలజీ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పి హెచ్ డి పట్టాను సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని…

చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి అవగాహన కల్పించాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని సిడబ్ల్యుసి చైర్మన్ బండారు జయశ్రీ అన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్…

మోటకొండూర్ లో ఉత్సహభరితంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం

ముద్ర, శేరిలింగంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పదవ తరగతి వరకు ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ వృత్తులు,హోదాల్లో…

విజయవంతంగా పదవ తరగతి విద్యార్థుల టాలెంట్ టెస్ట్

ముద్ర , చిలుకూరు ….. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చిలుకూరు మండల కేంద్రంలోని కవిత జూనియర్ కళాశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ కార్యక్రమం విజయవంతమైనట్లు ఆయా సంఘాల జిల్లా బాధ్యులు చేపూరి కొండలు, తమ్మనబోయిన నరేష్ లు…

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది ఈ లక్ష్యం దిశగానే రూ.20 వేల కోట్లతో 100 నియోజకవర్గాల్లో యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు…

ఎడ్ సెట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర, శేరిలింగంపల్లి: టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో టి-సాట్ సీఈవో…