Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education

పరీక్షల వేళ.. సమయం జాగ్రత్త కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన

ముద్ర ప్రతినిధి, మెదక్:* పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో సమయాన్ని జాగ్రత్తగా  ఉపయోగించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. తల్లితండ్రులు తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్థులను పాఠశాలకు హాజరయ్యే విధంగా ప్రత్యేక దృష్టి…

పదవ తరగతి చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి... బీచ్మహళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్... ముద్ర ప్రతినిధి, భువనగిరి : విద్యార్ధి దశలో పదవ…

కులగణన డబ్బుల మాటేమిటి? బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆవేదన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసినా డబ్బులు ఎపుడు అందుతాయో తెలియదన్నది జగమెరిగిన సత్యం. ఇదే క్రమంలో తాము చేసిన కులగణన సర్వే ఎంట్రీ డబ్బుల మాటేమిటని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.…

డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిజ్ఞాస కార్యక్రమంలో భాగంగా నిర్మల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ సుధాకర్ ఆధ్వర్యంలో అధ్యాపకుడు వెంకట్ రెడ్డి తో కలిసి క్షేత్ర పర్యటన చేశారు. కలెక్టరేట్ లో…

జిల్లా విద్యా నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష

సంగారెడ్డి ముద్ర, ఫిబ్రవరి 20: జిల్లాలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్ లలో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనుల ను  వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో…

జీనియస్ విద్యార్థులకు బంగారు పతకాలు

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : పట్టణంలోని జీనియస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో బంగారు పతకాలు సాధించారని ప్రిన్సిపల్ బి స్వర్ణలత తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఆమె…

శత శాతం ఉత్తీర్ణత సాధించాలి- కలెక్టర్ రాహుల్ రాజ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కుల్చారం మండలం పోతన్ శెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.…

10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

  ప్రతివారం ప్రత్యేక అధికారులు పాఠశాలలు సందర్శించాలి   వచ్చే నెల 14 నుండి పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పదో తరగతి పరీక్షలు…

బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు

- మానకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' కార్యక్రమం - పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టం తన…

ఛాంపియన్ లుగా మర్యాల విద్యార్థులు..

విద్యార్థులే తన పిల్లలుగా ముందుకు.. కృషి ఉంటే మనుషులే ఋషులవుతారు.. విద్యార్థులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్న పీడీ కోనేటి గోపాల్ కు పలువురు అభినందనలు.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే సామెతకు…