Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education

పరీక్షల దృష్ట్యా చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి   ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి.…

ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థిని.

మోత్కూర్ ముద్ర న్యూస్: ఎనిమిదవ తరగతి విద్యార్థులకు జాతీయస్థాయిలో ఇచ్చే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూరు విద్యార్థిని తాటి శ్రీనిధి ఎంపికయ్యారు. ఈ పథకం కింద తొమ్మిదవ తరగతి నుండి…

“పది” లో ఉత్తమ ఫలితాలు సాధించాలి – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా పేరు నిలపాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. లక్ష్మణచాందా మండలం వడ్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా…

ధైర్యం నింపండి ఉత్తమ ఫలితాలకై శ్రమించండి సమగ్ర కార్యాచరణకు జిల్లా కలెక్టర్ పిలుపు

ముద్ర, మహదేవపూర్ : 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధనపై…

విద్యాభివృద్ధి సమాజ పురోగతికి మూలం -మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్

ముద్ర : కాప్రా విద్యాభివృద్ధే సమాజ పురోగతికి మూలాధారం అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

*ముద్ర ప్రతినిధి, మెదక్ : ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగున్న పరీక్షలను పరిశీలించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్…

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతం హాజరు శాతం 98.03% నమోదు

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి 26 జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం ద్వితీయ సంవత్సరం తెలుగు, హిందీ, ఉర్దూ,సంస్కృత భాషా పేపర్ల పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్…

సైన్స్ దినోత్సవాన్ని అన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించాలి…. డి ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పాఠశాలలప్రధానోపాధ్యాయులు,…

విజ్ఞానాన్ని ఆచరణలో చూపించే వేదికే సైన్స్ ఎక్స్పో

– TUWJ రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ ముద్ర, సిద్దిపేట: పుస్తకాలలో నేర్చుకున్న విజ్ఞానాన్ని విద్యార్థులు ఆచరణలో ప్రదర్శించే అద్భుత వేదికే వైజ్ఞానిక ప్రదర్శనలు అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు…

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు.

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 417 మంది విద్యార్థులకు గాను 413 మంది హాజరయ్యారని నలుగురు విద్యార్థులు…