Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education

పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ

మహదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పరీక్ష కేంద్రమును మహదేవపూర్ సిఐ శ్వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాయి శశాంక్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది,…

నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: మార్చి 15 నుంచి ద్వితీయ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ క్లాసులు ఆదివారాలు, రెండవ శనివారాల్లో తరగతులు నిర్వహణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్…

ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను స్థానిన సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పరిశీలించారు. శనివారం భువనగిరి పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, భువనగిరి లోని ప్రభుత్వ బాలుర పాఠశాల , భువనగిరి లోని విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు…

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి మొదటి రోజు పరీక్షలు : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది…

పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డిఓ రమాదేవి

ముద్ర ప్రతినిధి మెదక్: పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రెగ్యులర్ 99.83 శాతం, ప్రైవేట్ 64.29 శాతం విద్యార్థులు హాజరయ్యారని డిఈఓ విజయ తెలిపారు. రెగ్యులర్ 11239 ఉండగా 11220 హాజరుకాగా 19 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ 14…

10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

మహదేవపూర్, ముద్ర: జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, పరీక్షా కేంద్రంలో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పరీక్షా హాళ్లను…

ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 16 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 47 సెంటర్లలో 9,750 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 4,786 మంది…

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ అందించిన ప్రిన్సిపల్ శౌ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శౌ రెడ్డి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పెన్సిల్స్ ఎగ్జామ్ ప్యాడ్స స్కేల్ తదితర సామాగ్రి బహుమతిగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో…

పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.

ముద్ర,మోత్కూర్: ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందము గురువారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్, పద్మశాలి కాలనీ, కాశవారి గూడెం ,…

పాలమూరు విద్యార్థులు కోహినూర్ వజ్రాలు – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ..............................................పాలమూరు విద్యార్థులు, ఇక్కడి ప్రజలు లేబర్ కాదని వీరంతా కోహినూర్ వజ్రాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం…