Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education

అజీజ్ ప్రేమ్ జీ‌ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినిలకు స్కాలర్‌ షిప్ లు మంజూరు

ముద్ర,గద్వాల: ఉన్నత విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రారంభించిందని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళ డిగ్రీ‌కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. మీనాక్షి అన్నారు. 2025-2026…

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

ముద్ర, గద్వాల: ధరూర్ మండలం మార్లబీడు కాంప్లెక్స్ పరిధిలోని చెన్నారెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి అకస్మికంగా‌ తనిఖి చేశారు. పాఠశాలలోని రికార్డులను, పరి సరాలను పరిశీలించారు.…

పాలిసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం టి-సాట్ డిజిటల్ లెసన్స్-సీఈవో బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి మే 12వ తేది వరకు ప్రసారాలు రోజుకు రెండు గంటలు-42 రోజులు-84 పాఠ్యాంశాలు   ముద్ర, శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ ఒకటవ తేదీ…

రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో దీక్షిత ప్రతిభ 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా సిర్సవాడ గ్రామానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దీక్షిత రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ…

జాతి నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ పాత్ర అద్వితీయం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కలవకూర్,మల్కాపూర్, అంగడిపేటలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాలలో భాగంగా “జాతి నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ పాత్ర”…

నైపుణ్యాల అభివృద్ధి ద్వారానే ఉన్నతమైన జీవితం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: కేంద్ర మానవ వనరులు మరియు యువజన వ్యవహారాల శాఖ సహకారంతో తారా ప్రభుత్వ కళాశాల,సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో కలవకూర్, మల్కాపూర్,అంగడిపేట గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల…

నాగర్ కర్నూల్ జిల్లాలో పరీక్ష NIOS కేంద్రాల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా యంపీజా విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చి 29, 2026 న నిర్వహించనున్న NIOS పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్థాయిలో పరీక్ష కేంద్రాలను…

ఎన్ఎస్ఎస్ దత్తత గ్రామాల్లో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో దత్తత గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాల్లో భాగంగా స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు కళాశాల…

గిరిజన డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మహిళ, మెదక్. 2022-2025 విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కళాశాల నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ జె.వెంకటేశ్వర్లు…

నేషనల్ గ్రీన్ కార్ప్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ డైరెక్టర్‌ను కలిసిన ప్రిన్సిపల్ మదన్ మోహన్ జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో ఎంఓయూ ఒప్పందం నాగర్ కర్నూల్: జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ…