Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 42 మందికి రూ.21 లక్షల నగదు బహుమతులు

ముద్ర, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం విశేష ఫలితాలను అందించింది.  కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రణీత్ గ్రూప్…

కేంద్రీయ విద్యాలయం కొరకు స్థల పరిశీలన… పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, వాలంతరి డైరెక్టర్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎంపీ అరవింద్ ల మధ్య కేంద్రీయ విద్యాలయంకు భూమి కేటాయించే విషయంలో కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్‌లో…

వారం రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి-కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

-ధన్వాడ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మార్చండి ధాన్యం విక్రయించిన సమయంలో కోత విధించిన అంశంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి ముద్ర, నారాయణ పేట: మరికల్ గురుకుల పాఠశాలలో రూ.43 లక్షలతో చేపట్టిన వివిధ మరమ్మతు పనులను వారం రోజుల్లో…

డీఈఓ కు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డీఈఓ దర్శనం భోజన్న ను ఘనంగా సన్మానించారు. గత విద్యా సంవత్సరంలో జరిగిన10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో…

ఎప్‌సెట్ ఫలితాల్లో ఎస్ ఆర్ విద్యార్థుల హవా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎప్‌సెట్ ఫలితాల్లో నిర్మల్ ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయదుందుభి మోగించారు. కళాశాలకు చెందిన జె శ్వేత రాష్ట్రస్థాయి 351 ర్యాంక్ సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు…

EAPCET-2026లో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం 32 మంది టాప్‌-1000 ర్యాంకులు.. 450 మంది IIT…

ముద్ర, కరీంనగర్‌: EAPCET-2026 ఫలితాల్లో “అల్ఫోర్స్” విద్యాసంస్థలు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాయి. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు…

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన…

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిషరీస్ కోర్సు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నూతనంగా బీఎస్సీ ఫిషరీస్ కోర్సుకు అనుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. జిల్లాలో తొలిసారిగా ఈ కోర్సు ప్రారంభం కావడం ఆనందకర…

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి వైభవంగా విద్యా వారోత్సవాలు విద్యా వారోత్సవాల్లో మెరిసిన…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా…

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు -డీఈఓ దర్శనం భోజన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని డీఈఓ దర్శనం భోజన్న అన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ‘విద్యా వారోత్సవాలు’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఈఓ దర్శనం…