Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education

కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభం

  ముద్ర కూకట్‌పల్లి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు…

మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం భువనగిరి…

ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా విజయవంతం*

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్, లైఫ్ సైన్స్ విద్యార్థుల కోసం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్…

నాగర్ కర్నూల్ జిల్లా… పాత భవనం స్థానంలో నూతన కాలేజీ భవనం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ దయనీయ పరిస్థితిపై ప్రజలు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత పదేళ్లుగా కాలేజీ అభివృద్ధిని పట్టించుకోలేదనే విమర్శలు…

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు… క్యాంపస్ డ్రైవ్ కు విశేష స్పందన…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా ప్రాంగణ నియామకాలకు (మెగా క్యాంపస్ డ్రైవ్) అనూహ్య స్పందన లభించిందని కళాశాల…

షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహం.. అంబేద్కర్ జయంతి నాడు ప్రతిభా పురస్కారాలు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : షెడ్యూల్డ్ కులాలలోని విద్యార్థిని విద్యార్థులను ఉన్నత చదువులు చదివేల ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకాళి అన్నారు. సిద్దిపేట…

ఎస్ఎస్సి మూల్యాంకనం డబ్బులు రాకుంటే బహిష్కరణ ఐక్య ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత ఏడాది ఎస్ఎస్సి మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల పారితోషికం రేపటివరకు రాణి పక్షంలో రేపటి నుంచి మూల్యంకనాన్ని బహిష్కరించనున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్మల్…

విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ భాగస్వాములు అయ్యేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం గద్వాల ప్రభుత్వ…

యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చేనా?6 న జిల్లాలో సీఎం పర్యటన.

  యూనివర్సిటి ఏర్పాటు స్పష్టతకై ఎదురుచూపు బోథ్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత కోసం జిల్లా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025…

ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి జూపల్లి రాత్రి భోజనం*

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జి.జానకి షర్మిల, వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ ఇంకా ఇతర అధికారులు…