Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Latest News

కళాశాల వార్షికోత్సవాల్లో అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా నూతన కోర్సు, పుస్తకావిష్కరణ – సంబరాలతో…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్)లో 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్…

చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటన – ప్రజలతో ముఖాముఖి, అధికారులకు దిశానిర్దేశం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ, అమ్మాయిపల్లి గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు,…

అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిషేధం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -ఎస్పీ సునిత రెడ్డి

ముద్ర, వనపర్తి: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజల సాధారణ జీవనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా ఏప్రిల్ -01 నుంచి ఏప్రిల్ -30 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ…

చట్టాల మార్పు కాదు – కార్మిక హక్కుల అపహరణ-*ఏఐటీ యూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వియస్. బోస్*

ముద్ర : కాప్రా కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేయబోతున్న నూతన 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి అని,ఇది చట్టాల మార్పు కాదు – కార్మిక హక్కుల అపహరణ అని అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) పూర్వ…

బిజినేపల్లి పీహెచ్‌సీలో స్పెషాలిటీ వైద్య శిబిరాలపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్పెషాలిటీ వైద్య శిబిరాలను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. రవి కుమార్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య…

గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు.…

కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందని తెలంగాణ భవన్ నిర్మాణం వర్కర్స్ యూనియన్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో భువనగిరిలోని జగదేవ్పూర్ చౌరస్తా వద్ద భవన…

గొల్లపల్లి నల్లగుట్టలో నూతన రేషన్ స్టాక్ పాయింట్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి

దశలవారీగా గొల్లపల్లి మండల కేంద్ర సమస్యల పరిష్కారం.. గొల్లపల్లి: గొల్లపల్లి మండల కేంద్రంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం గొల్లపల్లి మండల…

తల్లి దండ్రులు అంటే భయం భక్తి ఉండటానికి చట్టం..రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

ఫిర్యాదు చేసిన 60 రోజుల్లో సమస్య పరిష్కారం.. జగిత్యాల: అనేక కష్టనష్టాలకు ఓర్చి పిల్లలను ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో తల్లి దండ్రుల పోషణ మరచిపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని అలాంటి వారి కోసం ప్రభుత్వం తెలంగాణ…

రెండు రోజుల క్రితం భార్య.. ఇప్పుడు ఎస్సై ఆత్మహత్య.. అసలు వారి మధ్య ఏం జరిగింది?

karimnagar si tragedy : శాంతిభద్రతలను కాపాడాల్సిన చేతులు.. తన సొంత ఇంటి గూటిని కాపాడుకోలేకపోయాయి. సమాజంలోని సమస్యలను పరిష్కరించే పోలీసు అధికారి, తన ఇంట్లోని అలజడిని ఆపలేకపోయారు. ఫలితం.. రెండు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో రెండు ప్రాణాలు…