Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

రాజేంద్రనగర్ లక్ష్మిగూడలో చదరపు గజం రూ.51 వేలు

హౌసింగ్ బోర్డు ఒపెన్ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన హాట్ కేకుల్లా అమ్ముడైన 14 ప్లాట్లు హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల ఆదాయం ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల విక్రయానికి మంచి…

12:05 గంటలకు ఆర్డీఎక్స్ పేలుతాయి- నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ కోర్టులకు ఫేక్ మెయిల్స్

తమిళనాడు కానిస్టేబుళ్లకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ ప్రాంతాల్లోని కోర్టుల్లో…

జర్నలిస్టులు సామజిక బాధ్యతతో పనిచేయాలి.- టీయూడబ్ల్యూజే రంగారెడ్డి మీడియా డైరీ ఆవిష్కరణ సభలో మీడియా…

. (ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రంగారెడ్డి యూనిట్ పాత్ర ప్రశంసనియమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు నాంపల్లి లోని మీడియా అకాడమీ కార్యాలయంలో…

ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలకు రెడీ చేయండి..జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మార్చి 31 వరకు నిర్మాణ పనులన్నీ పూర్తి చేయండి.. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించండి.. పెండింగ్లో పెట్టవద్దు.. ఇసుక ఇటుక సిమెంటు కొంత చవకగా లభించేలా అధికారులు దృష్టి సారించాలి.. కరీంనగర్ జిల్లాలో వేగంగా ఇండ్ల…

బుద్ధుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి నటుడు -గగన్ మాలిక్

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ​, ఫిబ్రవరి 17: హైదర్‌నగర్  గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, సమానత్వ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు, బౌద్ధ ధర్మ ప్రచారకుడు గగన్ మాలిక్ పిలుపునిచ్చారు.…

​మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా పాలన:కూకట్‌పల్లి ఇంచార్జి బండి రమేష్ ​మూసాపేటలో 250 మంది మహిళలకు…

​ ​మూసాపేటలో 250 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 17:   పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రజా పాలనను…

అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లా లో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ యస్ ఇ , ఈ ఈ,డి…

కరీంనగర్ మేయర్ ను కలిసిన టీఎన్జీవోలు

ముద్ర కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కోలగాని శ్రీనివాస్ , మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన యాదగిరి సునీల్ రావు గారిని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా…

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు : తీర్థయాత్రలకు ఐఆర్.సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు

హైదరాబాద్: తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21 నుంచి మే 21 వరకు నాలుగు ప్రత్యేక ప్యాకేజీలను “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ద్వారా హైదరాబాద్ నుంచి…

తాండూర్ అభివృద్ధికి సహకరించాలి ఆర్బిఎల్ సీఈవోను కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్

ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజాక్. ముద్ర, తాండూర్: తాండూర్ ప్రాంత అభివృద్ధి కొరకు తమ వంతు తోడ్పాటు అందించాలని ఆర్ బి ఎల్ సీఈవో బియ్యని శ్రీనివాస్ రెడ్డి ని కోరారు.…