Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

కాంగ్రెస్ తోనే మా పోటీ-నిజామాబాద్ ఎంపీ అర్వింద్

కాంగ్రెస్ తోనే మా పోటీ బీఆర్ఎస్ ను గల్లంతు చేస్తాం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండదు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ తోనే ప్రధాన పోటీ ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి…

మంత్రుల భీటీపై శ్రీధర్ బాబు క్లారిటీ

అది సీక్రెట్ మీటింగ్ కాదు మున్సిపల్ ఎన్నికలపై చర్చించాం మంత్రుల భీటీపై శ్రీధర్ బాబు క్లారిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో మంత్రుల భేటీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల వినతి

బొగ్గు స్కాంపై సమగ్ర విచారణకు ఆదేశించండి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలి విచారణ బాధ్యత కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇవ్వండి గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల వినతి ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ. 10 కోట్ల సింగరేణి నిధుల దుర్వినియోగం కోల్…

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో..ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నారాయణరెడ్డి ముద్ర ప్రతినిధి - ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): కొంగర కలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో సోమవారం 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా…

ఓటు హక్కు వజ్రాయుధం -జిల్లా రెవిన్యూ అధికారి మంగీలాల్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మంగిలాల్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా…

ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వ్యాధి నిపుణులు ‘నోరి’కి వరించిన ప‌ద్మ భూష‌ణ్‌

వికసించిన తెలుగు పద్మాలు ఉభయ రాష్ట్రాలకు చెందిన 11 మందికి పద్మ శ్రీ పురస్కారాలు తెలంగాణ నుంచి మామిడి రామరెడ్డికి వరించిన పద్మశ్రీ పశుసంవర్ధక, పాడి పరిశ్రమ విభాగాల్లో అందించిన సేవలకు గుర్తింపు సినీనటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ కు…

ప‌ద్మ పుర‌స్క‌రాల‌కు ఎంపికైన వారికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు…

హైద‌రాబాద్‌: ప‌ద్మ భూష‌ణ్‌, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వ్యాధి నిపుణులు నోరి…

నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి సజీవ దహనం

ప్రమాదం.. విషాదం మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఫర్నీచర్‌ షాపు ఓనర్‌‌ సతీష్ బచా అరెస్ట్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా 22 గంటలు సాగిన రెస్క్యూ దట్టమైన పొగలతో సహాయకచర్యల్లో జాప్యం అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ అగ్నిమాపక…

కార్మికుడి మృతిపై హెచ్ ఆర్ సీ సీరియస్ జీహెచ్ ఎంసీ కమిషనర్ కు నోటీస్

ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడలోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ర్యాంప్, కంపాక్టర్ యంత్రంలో పడి పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆదివారం…

కొనసాగుతున్న రెస్క్యూ….

నాంపల్లి అగ్నిప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ‘ఫర్నిచర్ షాపులో మంటలు అదుపులోకి వచ్చాయి. దట్టమైన పొగ ఉండటంతో సెల్లార్‌లోకి వెళ్లలేకపోతున్నాం. సెల్లార్‌లోకి వెళ్లేందుకు మరో రెండు గంటల సమయం పట్టవచ్చు. ఇప్పటికే…