Take a fresh look at your lifestyle.
Browsing Tag

TelanganaGovernment

నాగర్ కర్నూల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవల దిశగా మరో కీలక అడుగు… శాసన సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి,…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు నాగర్ కర్నూల్…

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల…

ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజా…

ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంద్రాల నితీష అశోక్ ల నూతన గృహప్రవేశం…

గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

బోథ్, ముద్ర: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ -ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు అన్నారు. గురువారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూర్ పరిధిలోని…

శివనామ స్మరణతో… భక్తజనసంద్రమైన కీసర గుట్ట

 ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త జనసంద్రమైంది. తెల్లవారుజామున నుండే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు.తెలంగాణ…

శివనామ స్మరణతో… భక్తజనసంద్రమైన కీసర గుట్ట

ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త జనసంద్రమైంది. తెల్లవారుజామున నుండే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వామి వారిని…

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం-మరో 15 రోజుల్లో ప్రారంభం -ఈహెచ్ఎస్ ట్రస్టు భేటీలో కీలక నిర్ణయం

  ముద్ర, తెలంగాణ బ్యూరో : మరో 15 రోజుల్లో రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆ పథకానికి చెల్లించేలా నిర్ణయం…

రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీ , కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్…

రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీ , కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చెయ్యబోతుంది కోదాడ పట్టణాన్ని చరిత్రలో నిలబడే విధంగా అభివృద్ధి చేస్తున్నాం దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మీ ఉత్తమన్న…