Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telugu New Year

వెన్నెల డ్యాన్స్ అకాడమి ఉగాది సంబరాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ కు చెందిన వెన్నెల డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టు కున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్…

కౌఠ(బి)లో ఉగాది పంచాంగ శ్రవణం

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ (బి) గ్రామంలో గురువారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలను వివరించారు. రాశుల వారిగా…

ఘనంగా ఉగాది వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలుగు నూతన సంవత్సర వేడుకలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో నిర్వహించారు. పండగను పురస్కరించుకుని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే పట్టణంలోని శివాజీ…

జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి – సరిత దంపతులు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, సరిత దంపతులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన- ఎస్పీ సునిత రెడ్డి

ముద్ర, వనపర్తి : తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం…

ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉగాది సంబరాలు

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు పరాభవ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని, అధ్యాపకుల సమక్షంలో ఉగాది వేడుకలను…

కాకతీయ పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు

ముద్ర, మంథని : తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలు కాకతీయ పాఠశాలలో ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మంథని పట్టణంలోని కాకతీయ పాఠశాలలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా సాంప్రదాయ…

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

తిరుమల : శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌తో కలిసి ఆవిష్క‌రించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా…