Take a fresh look at your lifestyle.
Browsing Tag

Uttam Kumar Reddy

అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంకావాలి .

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ప్రగతి పనులు... కౌన్సిలర్ కోలా ఉదయభాను ఆధ్వర్యంలో పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారికి ఆత్మీయ సన్మానం... ముద్ర,హుజుర్ నగర్ : అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పెరిక…

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయంకు స్థలం కేటాయించండి… మంత్రి…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయంకు స్థలం కేటాయించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీదర్ బాబును కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్…

కొనుగోళ్ల పై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం….. సీఎం రేవంత్ రెడ్డి

అవసరమైతే అన్ని ప్రైవేట్ గోదాములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన పూర్తి చేసి వెంటనే రశీదులు ఇవ్వాలి స్థానిక హమాలీలను 100 శాతం వినియోగించి ఎక్కడా కొరత రాకుండా చూడాలి ఖాళీగా ఉన్న ట్రాక్టర్లు,…

మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం…

వారిధాన్యం, మక్కజొన్న పంట కొనుగోళ్లు వేగవంతం చేయండి కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వీడియో…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వరిధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…

పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చారిత్రాత్మకం: కాంగ్రెస్ నేతలు

ముద్ర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు కావడం పెరిక సమాజ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి…

ఇందిరమ్మ ఇళ్ల అమలులో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆదర్శంగా నిలవాలి..నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి…

అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలి ముద్ర ప్రతినిధి, హైదరాబాద్: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సంస్కరణలు, సంక్షేమ…

అధైర్యపడొద్దు… ప్రతి గింజను కొంటాం రైతులకు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ భరోసా

ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం తప్పుడు ప్రచారంతో రైతుల్లో ఆందోళనకు యత్నం వరుస ఎన్నికల్లో ఓటమీ పాలైన కనువిప్పు కలగలేదు అకాల వర్షాలు, హీట్ వేవ్స్ నుంచి రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు 95 లక్షల మె. ట ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా…

పీఏసీఎస్ చైర్మన్ గా గుడిపాటి సైదులు బాధ్యతలు స్వీకరణ

ముద్ర తుంగతుర్తి:- మండల కేంద్రంలోని ది రైతు సేవా సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా గుడిపాటి సైదులు సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు…

జగిత్యాల ధ్యానం నిల్వలు కోసం సిరిసిల్ల గోదాములు కేటాయించండి..

ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అడ్లూరి.. ముద్ర, హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో రబీ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆఫరల్ పార్కులో ఉన్న గోదాములను కేటాయించాలని…