Take a fresh look at your lifestyle.
Browsing Tag

Uttam Kumar Reddy

పోటీ చేసిన అన్ని చోట్లా కాంగ్రెస్ క్లిన్ స్వీప్- తమిళనాడు ఎన్నికల ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్…

- తమిళనాట రాహూల్ గాంధీకి ప్రజాదరణ పెరుగుతుంది -  ఊటీ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం - తేయాకు తోటల రైతుల ప్రయోజనాల పరిరక్షణ చర్యలు తీసుకుంటాం -  బిజెపి ఎత్తుగడలను తిప్పికొట్టండి ముద్ర హైదరాబాద్ : డి.యం.కే కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ…

కాళేశ్వరం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు ఇరిగేషన్ శాఖ…

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ…

ఖరీఫ్ 2026 నాటికి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్:12. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మరియు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఎత్తిపోతల పథకాలు ఖరీఫ్ 2026 నాటికి పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్…

బాన్సువాడలో సాగునీటి జలసిరిప్రారంభానికి సిద్ధమైన మూడు ఎత్తిపోతల పథకాలు వచ్చే ఖరీఫ్ నాటికి 8 వేల…

ముద్ర, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి దశకు చేరుకున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

బృందావన్ కాలువను సుందరీకరణ చేస్తాం. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ లో ఉన్నటువంటి బృదావన కాలువను సుందరీకరణ చేస్తామని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బృందావన్ కాలువను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ…

రబీ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి – కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం

ముద్ర ప్రతినిధి : తెలంగాణలో రబీ సీజన్‌లో ఈ ఏడాది సుమారు 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల…

హుజుర్నగర్‌లో రాష్ట్రానికి మోడల్‌గా నిలిచే కాలనీ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజుర్నగర్:హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో 116 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 2,160 సింగిల్ బెడ్‌రూమ్ ఇండ్లతో కూడిన మోడల్ కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

హుజూర్నగర్‌లో రాష్ట్రానికే ఆదర్శంగా మోడల్ కాలనీ – తొలి విడతలో 1500 మందికి ఇండ్ల కేటాయింపు

హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా:హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో నిర్మిస్తున్న మోడల్ కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 116…

తుంగతుర్తి లో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన.. రాస్తారోకో.

ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవ్వాలి.. యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలి రైతు బీమా అమలు చేయాలి ముద్ర ,తుంగతుర్తి... తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పంటలు కాపాడేవిధంగా ఏప్రిల్ నెల చివరిదాకా ఎస్సారెస్పీ కాలువల…

ఒకేసారి 3 నెలల రేషన్,…..ఏప్రిల్‌ నెల మొత్తం బియ్యం పంపిణీ

చర్యలు చేపట్టిన అధికారులు సాఫ్ట్ వేర్ అప్ డేట్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రేషన్ పంపిణీకి సంబంధించి.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ప్రధాన కారణం.. గత సీజన్లకు సంబంధించిన…