Take a fresh look at your lifestyle.
Browsing Tag

Uttam Kumar Reddy

49 కిలోమీటర్ల మేర రోడ్లకు మహర్దశ 130 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఫలించిన మంత్రి…

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. కోదాడ , హుజూర్ నగర్ నియోజక వర్గాలలో పలు రహదారులకు మహర్దశ పట్టింది. సింగిల్ లైన్ రహాదారులుగా ఉన్న 49 కిలో మీటర్ల రహదారిని డబుల్ రోడ్లుగా చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను పాలనా…

మార్చి 14 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం -మంత్రి ఉత్తమ్ కుమార్…

హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల 14 న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్…

కోదాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే రెడ్లకుంట ఎత్తిపోతల ప్రాజెక్టు – మే నెలాఖరులోపు పూర్తి…

కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము రెడ్లకుంట ఎత్తిపోతల ప్రాజెక్టును మే నెల చివరి వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాలి రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రెడ్లకుంట…

విజ్ఞానం.. ప్రయోగశాలల గోడల మధ్య పరిమితం కావొద్దు ఆవిష్కరణలు ప్రాయోగిక ఫలితాలుగా మారాలి-మంత్రి ఉత్తమ్…

  ముద్ర, తెలంగాణ బ్యూరో : విజ్ఞానం.. ప్రయోగశాలల గోడల మధ్యే పరిమితం కాకూడదని, పరిశోధన ప్రచురణల వరకే ఆగిపోకూడదని, ఆవిష్కరణలు ప్రాయోగిక ఫలితాలుగా మారాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2047 నాటికి..…

తెలంగాణ అభివృద్ధి కోసం కలసి నడుద్దాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

– మీ సమస్యలు తెలుసు.. తప్పక పరిష్కరిస్తాం... –నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లకు మంత్రి హామీ... – ఆరంభమైన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 4వ నేషనల్ యం.సి, జి.సి సమావేశాలు ముద్ర హైదరాబాద్ : బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI)…

రెండో దశ పూడిక తీత పనులు ప్రారంభం; మట్టితో పేరుకుపోయిన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి సామర్ధ్యం పెంపు…

రెండో దశ పూడిక తీత పనులు ప్రారంభించాలి నిధుల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెడుతా కడెం ప్రాజెక్ట్ లో పూడిక తీత విజయవంతం బాక్రనంగల్ నుండి ఎస్.ఆర్ .ఎస్ పి వరకు అదే దుస్థితి జాతీయ స్థాయిలో ఈ సమస్య అన్ని ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుంది…

నిధులు విడుదల చెయ్యాలని మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బస్వాపూర్ ప్రాజెక్ట్ తిమ్మపూర్ ఆర్ & ఆర్ ప్యాకేజ్ నిధులు విడుదల…

గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం – చట్టపరమైన అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి ఉత్తమ్

- చట్టపరమైన అవంతారాలను అధిగమిస్తాం - న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రక్రియ మొదలు పెట్టాం - భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి - రైతులకు న్యాయపరమైన చెల్లింపులు - జూన్ 2 కు ముందే భూసేకరణకు నిధులు - ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

రెండేళ్లలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులన్నీ రెండేళ్లలో పూర్తి ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు తెలంగాణలో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు గాలికి వదిలేయం నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరానికి…

సూర్యాపేట పట్టణాభివృద్ధికి అవిరళ కృషి చేస్తా -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అవినీతి రహిత పురపాలక సంఘంగా తీర్చి దిద్దండి సూర్యాపేట పురపాలక సంఘాన్నిఅవినీతి రహిత పురపాలక సంఘంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవుపలికారు. గతంలో సూర్యాపేట పురపాలక…