Take a fresh look at your lifestyle.
Browsing Tag

Women Empowerment

పాఠశాలలు, డ్వాక్రా భవనాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పాఠశాలలు, స్వయం సహాయక సంఘాల భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల ఏంపిడిఓలతో సమీక్ష సమావేశం…

సచివాలయాన్ని ముట్టడిస్తాం-ప్రజాభవన్ ముట్టడిలో కవిత

  ఎన్నికల మెనిఫెస్టో హామీలు వెంటనే అమలు చేయాలి వాటికి సరిపడ బడ్జెట్ కేటాయించాలి ప్రజాభవన్ ముట్టడిలో కవిత ముద్ర, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు…

​మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా పాలన:కూకట్‌పల్లి ఇంచార్జి బండి రమేష్ ​మూసాపేటలో 250 మంది మహిళలకు…

​ ​మూసాపేటలో 250 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 17:   పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రజా పాలనను…

ప్రతీక్షా తొండ్వాల్కర్ జీవన ప్రస్థానం… నేటి యువతకు ఆదర్శం

సినిమాల్లో చూస్తూ ఉంటాం ఒక కంపెనీలో డెయిలీ లేబర్ గా తన జీవితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే ఆ కంపెనీ కి యజమానిగా మారడం. మరికొన్ని సన్నివేశాల్లో ఒక పాట పూర్తయ్యలోపు హీరోయిన్ కలెక్టర్ గా మారిపోవడం. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో అరుదు.…

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి- మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

ముద్ర :కాప్రా చర్లపల్లి డివిజన్ పరిధిలోని విద్యా మారుతీ నగర్ కాలనీలో యాహ్వే-జీరే గ్రేస్ ట్రస్ట్ చైర్మన్ వి. మాథ్యూ, కోశాధికారి వి. మెర్సీ ప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాజీ కార్పొరేటర్…

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా?- మున్సిపల్ ఎన్నికల్లో…

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా? పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వలేదు ప్రతి పైసా పోగు చేస్తాం.. పేదలకు పంచుతాం పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం…

కాంగ్రెస్ పార్టీకే ప్రజాదరణ – వనపర్తి కార్నర్ మీటింగ్ లో మంత్రి జూపల్లి

ముద్ర, వనపర్తి : మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ శిఖరాలకు చేరుకుంటుందని, కాంగ్రెస్ కే ప్రజాదరణ ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడం తో వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ…

బీఆర్ఎస్ ప్రభుత్వంపై నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శ

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా? పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వలేదు ప్రతి పైసా పోగు చేస్తాం.. పేదలకు పంచుతాం పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం…

గోదావరి జలాలను రంగారెడ్డి తీసుకువచ్చి సష్యాశ్యామలం చేస్తాం-రాష్ట ముఖ్య మంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి

గోదావరి జలాలను రంగారెడ్డి తీసుకువచ్చి సష్యాశ్యామలం చేస్తాం -వికారాబాద్ జిల్లాను అంతర్జాతీయ టూరిజం చేస్తాం -జిల్లాలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తాం -రీజినల్ రింగు రోడ్డు, కృష్ణా రైల్వే లైను పూర్తి చేస్తాం -కాంగ్రెస్ పార్టీ…

సామాజిక సమానత్వంతోనే అభివృద్ధి -జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భగత్ నగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. ఈ…