Take a fresh look at your lifestyle.
Browsing Tag

yadadri news

వర్తక సంఘం రద్దు చేయాలని కొండపైన కొబ్బరికాయల అమ్ముతూ నిరసనలు… యాదాద్రి పరిరక్షణ కమిటీ…

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని బుధవారం యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. కొండపైన ఆలయ అభివృద్ధి సమయంలో…

వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ జాబితాను ఈవో,చైర్మన్ కు వినతి పత్రం..

కొండపైన దుకాణాలను టెండర్లు వేస్తే రూ. 20 నుండి 30 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ నెల 31న కొండపైన దుకాణాల కాలపరిమితి ముగుస్తుంది. యాదాద్రి పరిరక్షణ కమిటీ. ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానంలో…

న్యూఢిల్లీలో 29వ జాతీయ సదస్సులో యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున పాల్గొన్న ఈఓ భవానీ శంకర్

 ముద్ర, యాదగిరిగుట్ట : జాతీయ స్థాయి నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ- గవర్నెన్స్ 29వ జాతీయ సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించగా యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున కార్యనిర్వాహణాధికారి జె. భవానీ శంకర్ పాల్గొని ప్రజెంటేషన్ సమర్పించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా…

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ముగిసిన సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం

ముద్ర, కరీంనగర్ : సుందరకాండ ఒక గొప్ప రచన అని దీనిని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో, శ్రద్ధతో పఠించాలని, శ్రీరాముని గుణాలను అలవర్చుకోవాలని మరియు విజయం వైపు పయనించాలని, ఆంజనేయులు వలె ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని పెంపొందించుకోవాలని మరియు ఆటంకాలను…

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలిసిన భూనిర్వాసితులు..న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసిన బాధితులు

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం పునర్నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని‌ కోరుతూ సోమవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ప్రిన్సిపల్…

భువనగిరి మున్సిపల్ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం.. హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక కౌన్సిల్‌ హాలులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్ళపల్లి శ్రీవాణి అధ్యక్షతన జరిగిన ఈ…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వేం నరేంధర్ రెడ్డి

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఘనంగా స్వాగతం…

ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ… స్వామివారి నిత్య రాబడి రూ.23.99 లక్షలు.

యాదగిరిగుట్ట, ముద్ర : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఆలయ అర్చకులు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఉదయం అభిషేకం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ వైభవంగా నిర్వహించారు.…

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.1.52 కోట్లు.

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ స్వామి వారి హుండీలను కొండకింద సత్యనారాయణ స్వామి మండపంలోకి తరలించి ఈవో భవాని శంకర్…