Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

నా సంసారంలో నీ వేలేందుకు..?

బీఆర్ఎస్ లో ఉన్నానని ఒప్పుకున్నందుకు సంతోషం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు జీవన్ రెడ్డి కౌంటర్ ముద్ర, జగిత్యాల : తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ఒప్పుకున్న జగిత్యాల సంజయ్ కు జ్ఞానోదయం కలిగినట్టు ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎద్దేవా…

బరికి దూరం

మున్సిపల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ సైలెంట్ మోడ్ లో బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించిన సీఎం ఢిల్లీ నుంచి దిగిన బీజేపీ చీఫ్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఒక్క వారమే గడువు. నామినేషన్ల పర్వం అలా…

వాట్ నెక్ట్స్..?ఫోన్ ట్యాపింగ్ కేసులో మారుతున్న పరిణామాలు

కొద్ది రోజుల్లో సప్లిమెంటరీ చార్జ్ షీట్‌ అందులోనే కేసీఆర్ పేరు చేర్చే అవకాశం ముద్ర, తెలంగాణ బ్యూరో : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇప్పటి వరకు అన్ని అంశాలను పరిశీలించింది. ఇటు సాక్షులు.. అటు అనుమానితులు.. అందర్నీ…

ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు ప్రణీత్ రావును సీఐగా డిమోట్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు ప్రణీత్ రావును డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

ఏ విధంగా కేసీఆర్ జాతిపిత..-మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఏ విధంగా కేసీఆర్ జాతిపిత..? ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? భార్యాభర్తల మాటలు విన్నందుకా.. పోలీసులు మంచోళ్లు కాబట్టే.. ముసుగులేసి తీసుకెళ్లలేదు మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా తమ పాలన చూసి ఓటేయాలి మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి…

భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే: ఎస్కీలో బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం

గచ్చిబౌలి, ఫిబ్రవరి 4, 2026: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి వాడకం తప్పనిసరి అని వక్తలు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఎస్కీ)లో…

పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది-బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది తాండూరు పట్టణంలో 7,8 వార్డుల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం తాండూరు. ఫిబ్రవరి 4 (ముద్ర న్యూస్): సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని…

మంద వెంకటేశంను భారీ మెజారిటీతో గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 22వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మంద వెంకటేశం కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఓటర్ల ను కోరారు.…

ఏదులాపురం మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన కాంగ్రెస్

- 15వ వార్డు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్న తమ్మినేని మంగతాయి ముద్ర ప్రతినిధి, ఖమ్మం ఖమ్మం జిల్లా ఎదలాపురం మున్సిపాలిటీ 15వ వార్డును ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి సొంతం చేసుకున్నారు. ఈ నెల 11 వ తారీకున జరగనున్న మున్సిపాలిటీ…

కాంగ్రెస్ కు ఓటెయ్యండి.. అభివృద్ధిని చేయించుకోండి: ఎమ్మెల్యే రేవూరి

ముద్ర. పరకాల  : పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని పరకాల పట్టణ అభివృద్ధిని పొందాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పట్టణ ప్రజలను కోరారు. బుధవారం పరకాల పట్టణంలోని 3, 5 ,16 , 18 ,19 వార్డుల…