Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్ శిగ నరేష్ గౌడ్

ముద్ర, బీబీనగర్ : మండలం ముగ్ధంపల్లి గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్డు నుండి పోచమ్మ గుడి వరకు గ్రామ సర్పంచ్ శిగ నరేష్ గౌడ్ సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా…

జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలి ఆలేరు ప్రెస్ క్లబ్ డిమాండ్

ముద్ర, ఆలేరు : జర్నలిస్టులoదరికీ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందించాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహ మ్మద్ కుర్షిద్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఆలే రులో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్న, పెద్ద…

సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌..240 మందిపై కేసులు -సైబారాబాద్ ట్రాఫిక్ డిసిపి…

ముద్ర, శేరిలింగంపల్లి : హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతునవారిపై పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు…

చెన్నకేశవ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

ముద్ర కాప్రా కాప్రా డివిజన్ పరిధిలోని చెన్న కేశవ స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమా లు చేశారు. ఈ సందర్భగా ఆయన…

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలు అర్థం లేనివి..మీడియా సమావేశంలో మాజీ మంత్రిపై మండిపడ్డ…

ధర్మపురి తలాపున గోదావరి ఉన్న తాగునీటి ఇవ్వలేని అసమర్ధ నేత కొప్పుల.. మీహాయంలో అభివృద్ధి చేస్తే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఆదరిస్తలేరు..? ముద్ర న్యూస్, ధర్మపురి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది…

ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు (ప్రత్యేకంగా బహిరంగ ప్రదేశాలకు) వెళ్లకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత 45°C నుండి 55°C వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో భూమి మీద నేరుగా 70%…

తల్లిని చంపిన తనయుడు

కోరుట్ల, ముద్ర భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో తల్లి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మల్లాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకు 90 అనునామెకు ఒక కొడుకు, ఒక కూతురు…

బృందావన్ కాలువను సుందరీకరణ చేస్తాం. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ లో ఉన్నటువంటి బృదావన కాలువను సుందరీకరణ చేస్తామని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బృందావన్ కాలువను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ…

గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తోన్న వనరులు జీసీసీ ఏర్పాటుకు ముందుకువచ్చిన పికో టెక్నాలజీ ఇండియా ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా…

నవ్వల పాలు కావొద్దు -జీవన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచన

తన నిర్ణయం వెనక్కి తీసుకుంటేనే రాజకీయ భవిష్యత్తు కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసి ఆయన పక్కనే కూర్చున్నరు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇన్నేళ్లుగా కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే కేసీఆర్…