Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

యాదగిరిగుట్టలో అరైవ్ అలైవ్… అందరూ భాగ్యస్వామ్యం కావాలి..

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనుసంధానంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అ లైవ్ క్యాంపెయిన్- 2026 లో భాగంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలకు…

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం-మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్….

సమతుల్య ఆహారంతో భవిష్యత్తులో సర్వరోగ నివారణ.... కోరుట్ల, ముద్ర; పోషణ పక్వడ కార్యక్రమంలో భాగంగా శనివారం కోరుట్ల పట్టణ 14వ వార్డు భీమునిదుబ్బ అంగన్వాడి కేంద్రంలో పాలిచ్చే తల్లులకు శిశువుల పోషణ పై సంపూర్ణ ఆరోగ్య…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే మందుల సామేలు

ముద్ర, తుంగతుర్తి.... బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి, మహిళలకు విద్యాబోధన కల్పించిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు మహాత్మా జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం…

  ​స్త్రీ విద్య కోసం పాఠశాలలు స్థాపించిన మహనీయుడు ఫూలే,అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసిన పూలే…

​ ముద్ర, వనపర్తి : సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన కృషి వెల కట్టలేనిదని, కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ పేర్కొన్నారు. శనివారం మహాత్మా…

కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి….

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో లంచ్ మీటింగ్... జీవన్ ను కారులో తీసుకెళ్లిన జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు... గత స్మృతులను నెమరు వేసుకున్న ఇరువురు నాయకులు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఏదైనా రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత…

ప్రధాన రహదారి ప్రక్కన రక్షణ గోడ నిర్మించాలి. -సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి.

ముద్ర,మోత్కూరు: పాటిమట్ల నుండి ఎక్స్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో సల్లోం బావి వద్ద రోడ్డు ప్రక్కన రక్షణ గోడలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే రోడ్డుకు రక్షణగోడ నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్…

బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కంభంపాటి సరితా చైతన్య…..

ముద్ర నడిగూడెం..... తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బృందావనంలో గ్రామంలో గల ఎంపీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని సర్పంచ్ కంభంపాటి సరిత చైతన్య…

భగవద్గీత గీతా పఠనం లో బంగారు పతకాలు…

ముద్ర నడిగూడెం.... మైసూర్ దత్తపీఠ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలో మండల కేంద్రానికి చెందిన వందనపు శృతి, కోదాడకు చెందిన బొడ్ల మాధవి బంగారపు పథకాలకు ఎంపికైనట్లు శుక్రవారం తెలిపారు. 700 శ్లోకాలు ఆన్లైన్…

పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం..నంది మేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన…

 అందరికీ అందుబాటులో సర్కారు వైద్యం.. ముద్ర న్యూస్, ధర్మారం: పేద ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం నాకు రాజకీయంగా…

శ్రీ మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట

ముద్ర కాప్రా ఉప్పల్ లక్ష్మి నారాయణ కాలనీ లో శ్రీ మల్లెల మైసమ్మ ఆలయ పునఃనిర్మాణం , విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు…