Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి

ముద్ర, శేరిలింగంపల్లి : 6 గ్యారంటీలు, 66 హామీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు వెంటనే అమలు చేయాలి...లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు…

యుద్ధానికి ముందు డ్రగ్స్ అస్త్రం.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ మొయినాబాద్ కేసు

యుద్ధానికి ముందు డ్రగ్స్ ఆయుధం కాంగ్రెస్ కలిసి వచ్చిన డ్రగ్స్ కేసు అధికార పార్టీ చూపంతా కేటీఆర్ వైపే..? బడ్జెట్ సెషన్ లో బీఆర్ఎస్ కు తిప్పలు గులాబీ దళం చిక్కుల్లో పడుతుందా మండలిలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీలు తన జోలికి రావద్దన్న కేటీఆర్…

వరి బోనస్ పై రైతులకు రూ.25వేలు ఆదా మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం-అసెంబ్లీలో…

బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై ఏమాత్రం గౌరవం లేదు ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట రూ.25వేలు ఆదా అవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం…

డ్రగ్ ‘పైలట్’..? రోహిత్ రెడ్డే వ్యాపారి..?

రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు గతంలోనూ విచ్చలవిడిగా పార్టీలు బడా వ్యాపారులకు డ్రగ్స్ తో వీకెంట్ పార్టీలు పార్టీలు ఏర్పాటు చేసేది రోహిత్ రెడ్డే ముద్ర, తెలంగాణ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ పార్టీ కేసులో చాలా…

Telangana Assembly: అట్టుడికిన అసెంబ్లీ

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ.. రచ్చ బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య పేలిన మాటల తూటాలు రాజీనామా సవాళ్లతో అట్టుడికిన సభ ప్రజాప్రతినిధులందరూ డ్రగ్ టెస్టులు చేసుకోవాలి : టీపీసీసీ చీఫ్ రిటైర్డ్ ఉద్యోగులకు…

కొత్త రైతులకూ రైతు భరోసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 25 వరకు అవకాశం వ్యవసాయ శాఖకు డిజిటల్…

ముద్ర. తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను…

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్

రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో విచారణ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో పార్టీపై దర్యాప్తు దుబాయ్ లింకులపైనా ఆరా ‘పైలెట్’కు బీఆర్ఎస్ షోకాజ్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం…

20న కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్ లో బడ్జెట్ ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ ఈ నెల 20న భేటీ కానుంది, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‍లో ఉ.9.30 గంటలకు సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం…

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కృషి చేయాలి: బండారు యాదగిరి

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి: సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కృషి చేయాలని, దీనికి సంబంధించిన పథకాలను మరిన్ని అమలు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టియు…

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని బస్తీ దవాఖాన, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్,…