Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద నాయక్ సోమవారం సాయంత్రం దండేపల్లి మండలం లింగాపూర్ లోని తమ నివాసంలో మృతి చెందారు. ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యే గా మూడు పర్యాయాలు గెలుపొందారు. తొలి సారి…

మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఎల్లమ్మబండ ఈద్గా వద్ద ఘనంగా దవాత్-ఏ-ఇఫ్తార్ విందు ముద్ర కూకట్‌పల్లి : రంజాన్ మాసం క్రమశిక్షణకు, దైవచింతనకు మరియు మతసామరస్యానికి ప్రతీక అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ…

ఇక ఆన్‌లైన్‌లోనే ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం నకిలీ వైద్యానికి చెక్

ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద ప్రతి హాస్పిటల్…

​ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో అభినందనీయమని టీపీసీసీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ​సోమవారం భరత్ నగర్ కాలనీలో తెలంగాణ…

ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏఎన్ఎంల జీతాలలో కోత విధించడం అన్యాయం -ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన…

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి : మేడ్చల్ జిల్లా లోని యూపీహెచ్ సి, పిహెచ్ సి లలో పని చేస్తున్న ఏఎన్ఎం లకు మేడ్చల్ డి ఎం అండ్ హెచ్ ఓ జీతాలు కట్ చేయడం తీవ్ర అన్యాయమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్…

వడాయిగూడెం భూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సర్వే నంబర్ 518 భూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ నీల శిరీష…

పేదలకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలి

ముద్ర : కాప్రా సమాజంలోని నిరుపేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.నిరుపేదలు, భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా భావాన్ని చాటుతున్న ఈసీఐఎల్ లోని…

డ్రక్స్ రహిత తాండూర్ మన అందరి బాధ్యత . మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ

ముద్ర, తాండూర్: తాండూర్ పట్టణాన్ని డ్రక్స్ రహిత సమాజంగా మార్చటమే మనందరి బాధ్యత అని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ పేర్కొన్నారు సోమవారం తాండూర్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా యువజన సంఘాలు, స్వచ్ఛంద…

ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి: అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్   ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను…

కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయిపూర్ లో బిజెపి సీనియర్ నాయకులు ఇందు రాములు గారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వారితో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…