షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలోని నాగార్జున నర్సింగ్ కాలేజీలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం షి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ముందుకు రావాలనే సందేశాన్నిచ్చారు. సైబర్ క్రైమ్ల…