యుసిఎఫ్ నిధులు మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రికి మంత్రులకు కృతజ్ఞతలు
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు
కేంద్ర ప్రభుత్వ వాటా పోను రాష్ట్ర ప్రభుత్వ వాటా మరియు హడ్కో రుణం కలిపి మొత్తం 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే…