కానిస్టేబుళ్లు సౌమ్య. ప్రమోద్ కుటుంబాలకు రూ. కోటి సాయం చెక్కులు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ,పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇటీవల విధి నిర్వహణలో మరణించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్…