సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నిర్మూలనకు ముందుకు రావాలి అందరం కలిసి సంఘటితంగా డెంగ్యూను అంతం చేద్దాం
ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్
సమాజ భాగస్వామ్యంతో అందరం కలిసి సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్కర్నూల్…