Take a fresh look at your lifestyle.
Browsing Tag

congress government

వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యమం : ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యమం చేయాలని ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) యాదాద్రి భువనగిరి…

ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించండి ప్రతిపక్షాల మాయలో పడొద్దు -జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సంయమనం పాటించాలని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ప్రతిపక్షాల మాయలో పడి జీవితాలను పోగొట్టుకోవద్దని ఆయన కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల…

విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత… సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి నివేదనలో…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ........................................... రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తున్నదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.నియోజకవర్గంలోని హన్వాడ…

నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం లక్ష్యం.. ముద్ర న్యూస్ , ధర్మపురి:…

లోకం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నామ్ చేశారు ఎర్రవెల్లి దయాకర్ రావు

మహదేవపూర్, ముద్ర: మహారాష్ట్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ, యావత్తు ప్రపంచంలో మెచ్చుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును, లక్ష కోట్లు వృధా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బద్నామ్ చేసిందని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు.…

కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాగితాలకు పరిమితమైన…

పూర్తిస్థాయి వసతులతో లక్ష్మీనరసింహస్వామి సదన్ అందుబాటులోకి.. ధర్మపురి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాగితాలకు…

జ్యోతిబాపూలే స్ఫూర్తితో ముందుకు సాగుదాం ,చదువును నమ్ముకుని ఉన్నతంగా ఎదగాలి-కలెక్టర్ చిత్రా మిశ్రా

ముద్ర , కరీంనగర్ : సమాజ సంఘసంస్కర్త, జ్ఞానమే వికాసమని చెప్పి బాలికల విద్య కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో మనందరం ముందుకు సాగుదామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలను…

దివ్యాంగులకు స్కూటీల పంపిణీ

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : .............................................. మహబూబ్‌నగర్‌లో 16 మంది దివ్యాంగులకు శుక్రవారం ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.…

రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి భాజపా తోనే సాధ్యం ఎంపీ ధర్మపురి అరవింద్….

జోగినపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ.... అందుబాటులో ఉన్న ట్రైన్ లను ఉపయోగించుకోవాలి.... ఉచిత పథకాలతో రాష్ట్రం అప్పుల పాలు.... కోరుట్ల, ముద్ర; పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ రాష్ట్రాన్ని…