Take a fresh look at your lifestyle.
Browsing Tag

congress government

ప్రభుత్వ వైఖరితో అన్నదాతకు అరిగోస -బీజేఎల్పీ నేత ఏలేటి ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల అన్నదాతకు గోస తప్పడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆయన బుధవారం…

24 గంటల్లోగా వడ్లు కొనకపోతే మీ సంగతి చూస్తాం : కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి…

యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష ముద్ర, తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం…

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన శాసనసభ్యులు డా. రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

తమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేదు 

* ఎల్లంపల్లి మూడు పిల్లర్లు రిపేర్ చేయడానికి 30 నెలలు పడుతుంది... * రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని రేవంత్ రెడ్డి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి…

అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ:

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి సూర్యాపేట జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్ బి.హరి సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను కలెక్టరేట్‌లోని కలెక్టర్…

రైతులు కష్టాల్లో ఉంటే రాజకీయం చేయడం తగదు..

నాడు వరి ఏస్తే ఊరే అన్న కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలంటే ఫ్యూచర్ సీటీ అవసరం.. తడిసిన మొక్కజొన్న లు ధాన్యం కొనుగోలు చేస్తాం.. జగిత్యాల లో తడిసిన మొక్కజొన్నలు వరి ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి..…

నిరుపేదలకు నివాసగృహం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – కాంగ్రెస్ రాష్ట్ర నేత పొట్టోల శ్యామ్ గౌడ్

బీబీనగర్, ముద్ర: గ్రామాలలో ఎక్కడా పేదలు నివాస గృహాలు లేకుండా ఉండకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పొట్టోల శ్యామ్ గౌడ్ అన్నారు. నిరుపేదలకు గూడు కల్పించడమే ధ్యేయంగా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి…

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు…తుక్కాపూర్ ఎక్స్ రోడ్ పై మహాధర్న…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. గురువారం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో తుక్కాపూర్ ఎక్స్ రోడ్, నల్లగొండ రోడ్డు…

రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం రైతులను, యువకులను, మహిళలను అందరినీ మోసం చేసిందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో…

రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం-ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా…

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను దోచుకున్నారు రైతుకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఎలగందుల,ఆసిఫ్ నగర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్…