Take a fresh look at your lifestyle.
Browsing Tag

CPI protest

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన కేంద్రం.-సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సి ఎన్ జి గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా…

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా .. వడ్ల కొనుగోళ్లలో రైతులను…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే…

గ్యాస్ ధర పెంచి ప్రజలపై భారం మోపుతున్న కేంద్రం….. సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: అంబానీ ఆదాని కార్పొరేట్ ఆస్తులను కాపాడటమే నరేంద్ర మోడీ కర్తవ్యం అని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు విమర్శించారు పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని…

గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారు * సిపిఐ నాయకులు…

ముద్ర కాప్రా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డీజిల్ పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని…

యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇరాన్‌ పై అమెరికా ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ…

గ్యాస్ కొరతపై సిపిఐ నిరసన : ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్; దేశంలో గ్యాస్ కొరతను నివారించడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నాగర్ కర్నూల్‌లో సోమవారం నిరసన కార్యక్రమాన్ని…

బిజెపి ప్రభుత్వ వైఫల్యంతో గ్యాస్ ధరల పెంపు సిపిఐ జిల్లా కార్యదర్శి రమేష్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, తగ్గిన గ్యాస్ సరఫరాతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు సతమతవుతున్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణమని…

ప్రజా సమస్యల పై సిపిఐ పోరాటం. -సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. యేసు రత్నం.

సిపిఐ నిరసన దీక్ష.- సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్. ముద్ర, కుత్బుల్లాపూర్ : జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ప్రజా సమస్యల పై పోరాటం అనే నినాదంతో ప్రగతి నగర్ సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించడం…