Take a fresh look at your lifestyle.
Browsing Tag

CPM leaders

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ మరియు కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గద్వాలలోని పాత బస్టాండ్ సెంటర్లో…

కులాంతర వివాహాలు చేసుకున్న యువ జంటలు అందరికీ ఆదర్శంగా ఉండాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్…

ముద్ర, చిట్యాల : కులాంతర వివాహాలు చేసుకున్న యువ జంటలు అందరికీ ఆదర్శంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యస్. వీరయ్య అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో జరిగిన ఎస్ ఎఫ్ ఐ నకిరేకల్ డివిజన్…

సిద్దిపేటలో జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి * ఆహ్వాన సంఘం చైర్మన్ గా చుక్క…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈనెల 26,27, 28 తేదీలలో సిద్దిపేట పట్టణంలో జరుగుతున్నాయని సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం తెలంగాణ…

ప్రధాన రహదారి ప్రక్కన రక్షణ గోడ నిర్మించాలి. -సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి.

ముద్ర,మోత్కూరు: పాటిమట్ల నుండి ఎక్స్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో సల్లోం బావి వద్ద రోడ్డు ప్రక్కన రక్షణ గోడలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే రోడ్డుకు రక్షణగోడ నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్…

నీతి, నిజాయితీలకు నిలువుటద్దం నర్రా రాఘవరెడ్డి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

  ముద్ర, చిట్యాల : నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా, ప్రజలకు నిస్వార్థ సేవలందించిన ప్రజా నాయకుడు నర్రా రాఘవరెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిపిన…

రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు సర్వేనెంబర్ 178 లో ఇవ్వాలి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి…

ముద్ర, బీబీనగర్ : బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామంలోని ఇండ్లు లేని పేదలందరికీ సర్వే నెం. 178లో స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం…

రాంరెడ్డి మృతి విద్యార్థి, ఉపాద్యాయ రంగాలకు తీరని లోటు : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్

 ముద్ర, చిట్యాల : ప్రమోద సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఉపాద్యాయులు కందిమళ్ళ రాంరెడ్డి మరణం విద్యార్థి,ఉపాద్యాయ రంగాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు అన్నారు. ఉపాద్యాయ వృత్తి లో అనేక మంది…

కబ్జాదారుల నుండి శంభుని కుంటను కాపాడాలి… ప్రజలందరికీ ఉపయోగపడేలా సుందరీకరించాలి….…

ముద్ర, శేరిలింగంపల్లి : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ లో ఉన్న శంభునికుంటను కబ్జాదారుల నుండి కాపాడి ప్రజలందరికీ ఉపయోగపడేలా సుందరీకరణ చేయాలని సిపిఎం నాయకులు నాయిని నరసింహారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వినతి…

రాష్ట్ర బడ్జెట్ లో దళితులకు తీరని అన్యాయం. -బడ్జెట్ లో దళిత సంక్షేమానికి నిధులేవి. సిపిఎం పార్టీ…

ముద్ర, మోత్కూర్: దళితుల సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చిన ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య విమర్శించ్చారు. మోత్కూర్ లో ఆయన…