Take a fresh look at your lifestyle.
Browsing Tag

CPM protest

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ మరియు కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గద్వాలలోని పాత బస్టాండ్ సెంటర్లో…

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఎం నిరసన

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఉపసంహరించుకుని జీఎస్టీ పరిధిలోకి తేవాలని సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. శనివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రైతు బజార్ వద్ద కేంద్ర…

దోతిగూడెం,అంత్తమ్మగూడెం గ్రామాలలో ఉన్న కెమికల్ పరిశ్రమలను ఎత్తివేయాలి : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాలలోని ప్రజల ప్రాణాలను బలిగొంటున్న కెమికల్ పరిశ్రమలను తక్షణం తోలగించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పోచంపల్లి…

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభ్యత్వమే నిర్మించి ఇవ్వాలి. -సిపిఎం.

ముద్ర,మోత్కూరు: ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సమస్యలపై పోరుబాటలో కార్యక్రమములో భాగంగా మోత్కూర్ మండలం…

రైల్వే కట్ట నిర్వాసితులకు ఎకరానికి కోటి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నడికుడి నుండి బీబీనగర్ వరకు రెండవ లైన్ రైల్వే కట్ట (ట్రాక్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం కోటి యాభై లక్షల రూపాయలు (1.50) నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర…

రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు సర్వేనెంబర్ 178 లో ఇవ్వాలి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి…

ముద్ర, బీబీనగర్ : బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామంలోని ఇండ్లు లేని పేదలందరికీ సర్వే నెం. 178లో స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం…

బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగించొద్దు : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని రైతుల వ్యవసాయ పొలాల మధ్యన నుంచి బస్వాపురం ప్రాజెక్టు నుండి ఇతర ప్రాంతాలకు నీళ్లు వెళ్ళడానికి తవ్విన కాలువను రాకపోకలు కొనసాగించడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలువలో…

జిల్లా అభివృద్ధికి నిధుల పెంచాలి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం  -కలెక్టరేట్ ముందు సిపిఎం…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. ఆడివయ్య అన్నారు. మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం…

బస్వాపూర్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ…

కొరత లేదంటూనే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్వాహకులు. -గ్రామాలలోనే వినియోగదారులకు గ్యాస్…

ముద్ర, మోత్కూర్: మోత్కూర్  మండల పరిధిలోని  గ్రామాలలోనే భారత్ గ్యాస్  సిలిండర్ డెలివరీ చెయ్యాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.శుక్రవారం  ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ గ్యాస్ కొరత లేదని …