Take a fresh look at your lifestyle.
Browsing Tag

Crime Prevention

రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: పశువుల అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోలపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని…

అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం…. జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్…

జిల్లాలో ఆకస్మికంగా పెట్రోలింగ్ వ్యవస్థను తనిఖీ చేసిన ఎస్పీ ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి వేళ నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు,…

సుందరయ్య నగర్‌లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

65 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు సీజ్ నలుగురు అనుమానితుల గుర్తింపు ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా కోసం సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో ఆదివారం…

నేరాలపై అవగాహన కార్యక్రమం

ముద్ర, కోరుట్ల; కోరుట్ల సర్కిల్ ఆఫీసర్ గా నూతనంగా వచ్చిన సిఐ కె లక్ష్మీనారాయణ గ్రామాల పర్యటనలో భాగంగా ఆదివారం రోజు ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో…

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేయు వ్యక్తుల వివరాలు సేకరణ : పట్టణ సిఐ రమేష్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నేపాల్, బీహార్, ఒరిస్సా జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేయు వ్యక్తుల సమాచారాన్ని సేకరింస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అక్షాంష్ యాదవ్…

వాళ్ళ టార్గెట్ ప్రయాణికులే-సిద్దిపేట పోలీస్ కమిషనర్ రశ్మి పెరుమాల్

* ఐదుగురు ముత్తగా ఏర్పడి వరుస దొంగతనాలు * నిండుతుల్లో ముగ్గురు మహిళలు 9 తులాల బంగారం స్వాదినం ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను సిద్దిపేట…

అక్రమ రవాణా నిర్మూలన కోసం చెక్ పోస్ట్ లు… క్షుణ్ణంగా తనిఖీలు…సూర్యాపేట జిల్లా ఎస్పి…

ముద్ర,సూర్యాపేట : పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా ఉంచినదని ఎస్పి తెలిపినారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులలో 24 గంటలు విసృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి…

జనాభా లెక్కలు, ప్రభుత్వ సర్వే పేరుతో ఇండ్లలోనికి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి… జిల్లా…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఇటీవల నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ, ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభించని జనాభా లెక్కలు (Population Census) నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ…

సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వంటి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీస్ అధికారులు…

 జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర డి.జి.పి శివధర్ రెడ్డి, అడిషనల్ డి. జి.పి మహేష్ భగవత్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : పోలీస్ శాఖకు ప్రస్తుతం సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వంటి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని…

గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: గ్రామ ప్రజల భద్రతను పెంపొందించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శనివారం కల్వకుర్తి మండలంలోని తాండ్రా గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆశాదీప్…