సొమ్ము ఒకరిది -సోకు మరొకరిది ..అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాజకీయ వివాదం
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న డీకే స్నిగ్దారెడ్డి
శిలాఫలకంపై ఎంపీ అరుణ పేరు చిన్న అక్షరాలతో రాయడంపై మండిపడ్డ బీజేపీ నాయకులు
విగ్రహదాతలను అగౌరవపరిచిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు
అంబేద్కర్ జయంతి రోజు కూడా రాజకీయాలు చేయడం…