28వ వార్డు అభివృద్ధికై గుమ్మల సరిత మల్లేశం ను గెలిపించాలి : డాక్టర్ ర్యాకల శ్రీనివాస్
ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 28వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మల సరిత మల్లేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, ఆర్ ఎస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఓటర్లను…