Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers Awareness

అధిక యూరియా వినియోగం భూసారానికి హానికరం

రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సూచన ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న వానాకాలం–2026 వ్యవసాయ సీజన్‌కు…

వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి…

ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి

ముద్ర, కోరుట్ల; తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం గ్రామపంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ…

నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలి -రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతులు రాష్ట్ర విత్తన సంస్థ పంపిణీ చేసే సీడ్స్ వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి నిర్మల్,…

గ్రామ సభల ద్వారా రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి… జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్రామ సభల ద్వారా భూముల రీ-సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూసర్వే-రీ సర్వే సందర్భంగా బీర్పూర్…

రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం ప్రమాదకరం- ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు…

రైతులు పంట మార్పిడి వైపు ఆలోచించాలి… పామాయిల్ సాగును చేపట్టి లాభాలు ఆర్జించాలి- జిల్లా…

ముద్ర, వనపర్తి: రైతులకు దీర్ఘకాలంగా లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగుపై అవగాహన కల్పించి జిల్లాలో పామాయిల్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ…

మిరప తోటలను సందర్శించిన శాస్త్రవేత్తలు యాజమాన్య పద్ధతులపై అవగాహన

మహాదేవపూర్, ముద్ర: మిరప పంటలో దిగుబడి మరియు నాణ్యతను పెంచేందుకు సరైన పద్ధతుల్లో పంట అవశేషాల నిర్వహణ, నేల ఆరోగ్య సంరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం, కీటక-వ్యాధి నియంత్రణ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. రైతులు ఆధునిక పద్ధతులను…

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జలాలపై అవగాహన సదస్సు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రామచంద్రపురం మండల పరిధిలో వెలిమెలలో ప్రపంచ నీటి సదస్సు నిర్వహించి,భూగర్భ జలాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈఅవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ డి.…

పశువులకు విధిగా గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించాలి -జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి. వెంకన్న

ముద్ర... తుంగతుర్తి..... తుంగతుర్తి మండల కేంద్రంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నివారణ, గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం కొనసాగుతున్న తీరును జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి. వెంకన్న శనివారం తనిఖీ చేశారు. ఈ…