Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gaddam Prasad Kumar

ఈకో టూరిజంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి. – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఈకో టూరిజం వల్ల అనంతగిరి రూపురేఖలే మారబోతున్నాయని, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద మొత్తంలో పనులు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.…

వీర శైవ సమాజానికి అండగా ఉంటా -వీరశైవ బసవ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం…

ముద్ర,వికారాబాద్ : సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్న వీరశైవ సమాజానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శ్రీ జగజ్యోతి బసవేశ్వర విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఎన్నేపల్లిలో కొత్తగా నిర్మించిన…

కోట్ పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ -రూ. 600 కోట్లతో కొత్త…

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ధారూర్ మండలం కోట్ పల్లి వాగుపై 27 కోట్ల యాబై లక్షలతో నూతనంగా నిర్మించే హైలెవల్ బ్రిడ్జికి మంగళవారం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్…

మున్సిపల్ అభివృద్ధికి అత్యధిక నిధులు తెస్తా -స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించిన వికారాబాద్ పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశంలో ఎక్స్ అఫిషియో హోదాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్…

​హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల చరిత్ర మహోన్నతం: స్పీకర్ గడ్డం ప్రసాద్

​ముద్ర కూకట్‌పల్లి : హైదరాబాద్ నగరం మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. వివేకానంద నగర్ లో ప్రేకాస మినీ హాల్‌లో ‘మేము సైతం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో…

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ఎలక్ట్రికల్ స్టోర్స్, 33/11 కేవీ సబ్ స్టేషన్, కొత్త రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం ముద్ర,, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్ మండలం ధారూర్ మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా…

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికతో అభివృద్ధి – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.వికారాబాద్ పట్టణ కేంద్రంలో నర్సింగ్ ఫంక్షన్ హాల్ నందు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి…

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి రంగారెడ్డి…

ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం -మరో ఆరు నెలల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో తులం బంగారం…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా అమలు చేస్తున్నామని, మరో నెలల్లో కల్యాణలక్ష్మి,షాదీముభారక్ తో పాటు తులం బంగారం ఇస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండలానికి…

నాగసమందర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 27.50కోట్లు మంజూరు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్ నుండి కోట్ పల్లి వెళ్ళే మార్గంలోని నాగసమందర్ వద్ద కోట్ పల్లి వాగుపై నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 27.50 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్…