Take a fresh look at your lifestyle.
Browsing Tag

gas-agencies

వంట గ్యాస్ కొరత లెదు ప్రజాలెవరూ ఆందోళన చెందొద్దు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను…

జిల్లాలో ఇంధన కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: అడిషనల్ కలెక్టర్ మాధురి

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటగ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని అడిషనల్ కలెక్టర్ మాధురి స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా, వదంతులను నమ్మవద్దని ఆమె కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో…

గ్యాస్ వినియోగదారులు నిబంధనలు పాటించాలి. 

ముద్ర, గద్వాల: గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే వినియోగదారులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు అంటూ…

అంగన్‌వాడీల అభివృద్దితో పిల్లలకు మేలు

– లేడీస్‌ సర్కిల్‌ ఇండియా సహాకారంతో రూ.4లక్షల వ్యయంతో రెండు అంగన్‌వాడీల సుందరీకరణ – బక్రీచెప్యాల, తడ్కపల్లిలో అంగన్‌వాడీలను ప్రారంబించిన లేడీస్‌ సర్కిల్‌ ప్రతినిధులు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : అంగన్‌వాడీల అభివృద్దితో చిన్నపిల్లలకు…

ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం కోసం జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన…

ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పై నిఘా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్, ముద్ర: జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిఘాలు తీవ్రతరం చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్యాస్ సరఫరా అందుబాటును…

గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే ఏజెన్సీలు రద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కమర్షియల్ సిలిండర్ల కొరతపై సమీక్ష – ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ముద్ర, తెలంగాణ బ్యూరో : గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే ఏజెన్సీలను రద్దు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో…