Take a fresh look at your lifestyle.
Browsing Tag

government negligence

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య ! -బీజేపీ మోత్కూర్ మండల అధ్యక్షులు గుదే…

ముద్ర ,మోత్కూర్: తెలంగాణలో కార్మికుల ప్రాణాలు ఇలా చవకబారిపోయాయా ఇందుకోసమేనా పోరాడి తెలంగాణ సాధించుకుంది.ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక అమాయక నిండు ప్రాణం…

విద్యార్థులకు తక్షణం మౌలిక వసతులు కల్పించాలి నర్సింగ్ కళాశాల సందర్శించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ…

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను…

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందుల పడుతున్నారు మార్కెట్ యార్డును సందర్శించిన…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుసందర్శించారు. ఈ సందర్బంగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం ను నాలుగు రోజుల నుండి కొనుగోలు చేయడం లేదని…

గ్రామ సభ భాహిష్కరణ. -నిధుల కేటాయింపులో పక్షపాతం-గత రెండేళ్లుగా అందని నిధులు సీఎం, స్పీకర్ జిల్లాలో…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు రాజకీయ రాభందుల పడగ నీడలో నలిగిపోతున్నాయని, అధికార పార్టీ గల్లీ లీడర్లు చెబితేనే అభివృద్ధికి నిధులు, పథకాలు కేటాయించే స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగడం…

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలి -వికారాబాద్ సర్కిల్…

-తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కావాలి వెంకటేష్ ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలనీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్…

బస్వాపూర్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ…

పేదల ఇళ్ల కూల్చివేతపై ఈటల రాజేందర్ ఆగ్రహం: వెలుగుమట్లలో పరిస్థితులు తీవ్రం

కాంగ్రెస్ పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుంది ఇవ్వాల్సింది పోయి.. లాక్కుంటోంది అసైన్డ్, ఇనాం, భూదాన్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో లెక్క తీయాలి వెనుగుమట్ల నిరాశ్రీయులకు పరామర్శ ముద్ర, ఖమ్మం : కబ్జాలు చేసిన పెద్దలను వదిలేసి కేవలం…