అ’పూర్వ’ విద్యార్థుల కలయిక
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
చంద్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005- 06 లో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అందరూ తాము చదువుకున్న పాఠశాలలో…