Take a fresh look at your lifestyle.
Browsing Tag

government survey

జనగణన సర్వే పరిశీలించిన ఎం ఎం సి కమిషనర్

ముద్ర మల్కాజిగిరి మౌలాలీలో జనగణన పనులపై కమిషనర్ ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ మౌలాలీలో జరుగుతున్న జనగణన ప్రక్రియను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆనంద్‌బాగ్ మెయిన్ రోడ్‌, ఏఎన్‌ఆర్ నగర్ కాలనీలలో…

జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు

ముద్ర ప్రతినిధి, మెదక్: జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ, అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంలోని జనగణన 2027 ను తహాసిల్దార్ తో కలిసి పరిశీలించారు.…

జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ ప్రారంభం

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లాలో జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్వీయ గణన ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని 1,68,677 ఇళ్లలో వివరాల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 1,439మంది ఎన్యుమరేటర్లు, ఆరుగురు…

గడువు లోగా గణన పూర్తి చేయాలి – కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జనగణన ప్రక్రియలో భాగమైన ఇళ్ల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ తీరును…

స్వీయ జనగణన నేటితో సమాప్తం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్ ముద్ర: 2027 జనగణనలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు నేటి 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. https://se.census.gov.in⁠ అనే వెబ్‌సైట్ ద్వారా ఇంటి వద్ద నుండే సులభంగా…

‘జనగణన 2027’ అవగాహన ర్యాలీ

​ ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని గద్వాల డీటీ అజిత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ​గద్వాల పట్టణంలో జనగణన (Census) 2027 పై అవగాహన కార్యక్రమం అధికారుల నిర్వహించారు. ఈ సందర్భంగా…

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి తెలంగాణ రాష్ట్ర జన గణన డైరెక్టర్ భారతి హొళ్ళికేరి

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన - 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జనగణ డైరెక్టర్ భారతి హొళ్లికేరీ అన్నారు.మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జనగణ సిబ్బందితో సమీక్షా సమావేశం…

జనన గణన ను పారదర్శకంగా నిర్వహించాలి

తుర్కపల్లి,ముద్ర: జనన గణనను పారదర్శకంగా నిర్వహించాలని తహసిల్దార్ రవికుమార్ అన్నారు. శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జననగణన కు సంబంధించి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ…

జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు

ముద్ర, బీబీనగర్ : జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. శనివారం జిల్లా పరిధిలోని బీబీనగర్ మండల కేంద్రంలో నిర్వహించిన జనగణన మొదటి దశ శిక్షణ తరగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…