స్వర్ణగిరీష్యుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ బుధవారం నిర్వహించారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన…