Take a fresh look at your lifestyle.
Browsing Tag

Housing Scheme Telangana

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన శాసనసభ్యులు డా. రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ హేమంత…

శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దర్శనం నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: గ్రామాల్లో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్…

హుజూర్నగర్ రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా…

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రెడీ చేయండి.. బ్యాలెన్స్ వర్క్స్ సత్వరమే పూర్తి కావాలి.. జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: గాంధీనగర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్స్ సత్వరమే పూర్తి చేసి ఇండ్లను సిద్ధం చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను…

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రానివ్వొద్దు-కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

ముద్ర, జోగుళాంబ గద్వా‌ల‌ జిల్లా ప్రతినిధి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ అలంపూర్ తహసిల్దార్…

సమస్యలకు నిలయం పిల్లికొట్టాల్ డబుల్ బెడ్రూంలు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలోని 12వ వార్డు పిల్లికొట్టాల్లోని డబుల్ బెడ్రూమ్స్ కాలనీ సమస్యలకు నిలయంగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. ఈనెల 1 నుండి 24 వరకు స్థానిక సమస్యలపై క్షేత్ర పర్యటనలో భాగంగా సిపిఎం…

వరి బోనస్ పై రైతులకు రూ.25వేలు ఆదా మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం-అసెంబ్లీలో…

బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై ఏమాత్రం గౌరవం లేదు ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట రూ.25వేలు ఆదా అవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ,10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముద్ర, మహాదేవపూర్: మార్చ్ 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న 10 తరగతి పరీక్షలలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్…