Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad News

కేసీఆర్‌ను జాతిపిత అంటే ఒప్పుకోను -టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం

కేసీఆర్‌ను జాతిపిత అంటే ఒప్పుకోను టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం సెంటిమెంట్ ను రాజకీయాల కోసం వాడుకోవడం తగదు ముద్ర, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను జాతిపిత అంటే తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోనని టీజేఎస్…

మూడు ముక్కలుగా గ్రేటర్

త్వరలోనే మూడు విభాగాలుగా హైదరాబాద్ హైదరాబాద్ సహా కొత్తగా శేరిలింగంపల్లి, మల్కాజిగిరి త్వరలోనే ఉత్తర్వులు ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలోనే హైదరాబాద్‌ మహానగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరికొన్ని రోజుల్లో జీహెచ్ఎంసీ మూడు…

నాడు పార్కులే… నేడు ప్లాట్లుగా మారుతున్నాయ్‌

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాలను ప‌రిర‌క్షించాలంటూ విన‌తులు హైడ్రా ప్ర‌జావాణికి 65 ఫిర్యాదులు హైద‌రాబాద్‌, లే ఔట్ వేసిన‌ప్పుడు పార్కులుగా చూపించారు. త‌ర్వాత అవి ప్లాట్లుగా మార్చేసి లే ఔట్ వేసిన వారితో పాటు.. కాల‌నీ సంక్షేమ సంఘాల వారు…

చట్టానికి గౌరవంతోనే కేసీఆర్ సిట్ విచారణకు హాజరు: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో చెప్పండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ కేసును ధారావాహిక సీరియల్ మాదిరి నడుపుతున్నారు చట్టం అంటే కేసీఆర్‍కు గౌరవం ఉన్నందునే విచారణకు హాజరయ్యారు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో…

ఫైర్ సేఫ్టీ త‌నిఖీల‌కు నెల విరామం

అవగాహనా కార్యక్రమాలకు హైడ్రా శ్రీకారం వ్యాపార సంఘాలతో హైడ్రా సమావేశం నెల తర్వాత కఠిన చర్యలకు ఆదేశం హైదరాబాద్,జనవరి 31: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే కార్యక్రమానికి నెల రోజులు హైడ్రా విరమాం ఇచ్చింది. ఈ నెల రోజుల గడువులో…

కేసీఆర్ కు మళ్లీ నోటీసులు

మాజీ సీఎం మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు నేడు మరోసారి నోటీసులు ఇవ్వనున్న సిట్ న్యాయనిపుణులతో దర్యాప్తు బృందం భేటీ ప్రశ్నలు సిద్ధం చేసుకున్న అధికారులు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..…

ఎడ్ సెట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర, శేరిలింగంపల్లి: టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో టి-సాట్ సీఈవో…

రూ. 13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసి చైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 13 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, పీయేసీ చైర్మన్ అరికపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో సీసీ రోడ్ల శంకుస్థాపననలకు రూ.6.58,50,000,…

మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు

ముద్ర మెహదీపట్నం : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పించారు. దక్షిణ భారతదేశంలో లంగర్ హౌస్ లో ఉన్న బాపూజీ ఏకైక సమాధి వద్ద గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పుష్ప గుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు.…

ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాల్సిందే- జాగృతి అధ్యక్షురాలు కవిత

ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ముద్ర, హైదరాబాద్ : గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దాని వెనక ఉన్న వారికి శిక్షపడాల్సిందేనని చెప్పారు. గురువారం…