Take a fresh look at your lifestyle.
Browsing Tag

infrastructure

సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు

బోథ్, ముద్ర: బోథ్ నియోజకవర్గంలోని సొనాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు రూ.70 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొనాల గుండా అంతరాష్ట్ర రహదారి వెళ్తున్న నేపథ్యంలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు…

మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: శుక్రవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో ఆలస్యం…

విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం..లక్ష్మిపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహం…

జగిత్యాలలో త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం.. జగిత్యాల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్య…

కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాగితాలకు పరిమితమైన…

పూర్తిస్థాయి వసతులతో లక్ష్మీనరసింహస్వామి సదన్ అందుబాటులోకి.. ధర్మపురి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాగితాలకు…

కాప్రా చెరువు సుందరీకరణకు రూ.35 కోట్లు మంజూరు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల…

ముద్ర కాప్రా కాప్రా చెరువులో రూ.35 కోట్ల లతో అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నట్లుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాప్రా చెరువును పరమేశ్వర్ రెడ్డి…

సరస్వతీ పుష్కర పనులు సమయానికి పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: సరస్వతి పుష్కరాల దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. ముఖ్యంగా మ్యూజియం నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని…

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి-సిఎంసి కమిషనర్ జి సృజన

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎంసి కమిషనర్ జి.సృజన బుధవారం జోనల్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్…

బృందావన్ కాలువను సుందరీకరణ చేస్తాం. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ లో ఉన్నటువంటి బృదావన కాలువను సుందరీకరణ చేస్తామని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బృందావన్ కాలువను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ…

గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తోన్న వనరులు జీసీసీ ఏర్పాటుకు ముందుకువచ్చిన పికో టెక్నాలజీ ఇండియా ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా…

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండండి సీఎం ను కోరిన ఎమ్మెల్యే

 బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం బోథ్ నియోజకవర్గం లోని పిప్పిరి లో జరిగిన బహిరంగ సభలో సీఎం దృష్టికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు…