Take a fresh look at your lifestyle.
Browsing Tag

Jogulamba Gadwal District

ఫర్మిట్ రూమ్ ల చాటున జోరుగా మద్యం విక్రయాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని పలు మద్యం దుకాణల వద్ద తెల్లవారకముందే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా ఎక్సైజ్ శాఖ కూత వేటు దూరంలో ఉన్న మద్యం దుకాణాల వద్ద మద్యం విక్రయిస్తున్న ఎక్సైజ్…

పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గట్టు మండల కేంద్రంలోని ప్రాథమికవ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా క్యామ వెంకటేష్ బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.…

రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం-అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ మల్లు రవి.

రాజ్యాంగం ముఖ్యాంశాల పేరుతో పుస్తకాల ముద్రణ. అంబేడ్కర్ కృషితోనే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు. జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి. గద్వాలలో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా…

ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌కే దక్కుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఅర్ అంబేధ్కర్ 135వ జయంతి…

జూరాల జలాశయంలో దూకి యువకుడు ఆత్మహత్య

* ధరూర్ ఎస్ఐ నందీకర్ ఆధ్వర్యంలో జలాశయంలో గాలింపులు * చీకటి పడటంతో నిలిపివేసిన గాలింపు ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జూరాల జలాశయంలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన శనివారం సాయంత్రం ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు…

పాగుంట వెంకన్న స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీక్ష్మీవెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.…

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ముద్ర ప్రతినిధి, జోగుళాంబ గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్వోబి‌ ప్లైఓవర్ కిందా ఆదివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. గద్వాల సీఐ టి.శ్రీను…

ఎయిడ్స్ పై అవగాహనతో వ్యాధి నిర్మూలన.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా‌ ప్రతినిధి: ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా…

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో బాధితుల సమస్యల దిశగా, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువాయే దిశగా పనిచేయాలని జిల్లా ఎస్పీటి. శ్రీనివాసరావు…

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని సామాజిక సమస్యల పరిష్కారానికి, అన్ని రంగాల్లో అభివృద్ధికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా ముందుకెళదామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా…