Take a fresh look at your lifestyle.
Browsing Tag

jogulamba gadwal

మొక్కజొన్న కొనుగోలును సజావుగా నిర్వహించాలి ఇప్పటికే మొక్కజొన్న కొనుగోలు 70 శాతం పూర్తి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితి ఉండకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన నిర్వహించాలని, ఇప్పటికే జిల్లాలో 70 శాతం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన మక్కలను వచ్చే మూడు…

యువత నైపుణ్యాలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు.-యూత్ వీక్ సెలబ్రేషన్స్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా…

ఉపాధి శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలి. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని, ప్రభుత్వం నిర్వహించే ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని…

జోగులాంబ గద్వాల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపిక

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా మంగళవారం గద్వాలలోని ఇండోర్ స్టేడియంలో అండర్-12, అండర్-14, అండర్-16 కేటగిరీలలో ప్రతి…

కొండపల్లిలో ‘పోక్సో’ చట్టంపై న్యాయ అవగాహన సదస్సు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘జాగృతి పథకం – 2025’ కింద “సురక్షిత బాల్యం – సురక్షిత భవిష్యత్” అనే అంశంపై మంగళవారం కొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన…

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ మరియు కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గద్వాలలోని పాత బస్టాండ్ సెంటర్లో…

విద్యార్థులు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్చుకోవాలి-జవహర్ బాలభవన్ డేలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్…

ప్రణాళికతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు…

‘జనగణన 2027’ అవగాహన ర్యాలీ

​ ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని గద్వాల డీటీ అజిత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ​గద్వాల పట్టణంలో జనగణన (Census) 2027 పై అవగాహన కార్యక్రమం అధికారుల నిర్వహించారు. ఈ సందర్భంగా…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం కేటిదొడ్డి మండలంలోని కుచినెర్ల, చింతలకుంట, గువ్వలదిన్నే, ఇర్కిచేడు, కేటి దొడ్డి గ్రామాలలోని రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో…

పట్టపగలే అక్రమ ఇసుక రవాణ అక్రమ‌ ఇసుక రవాణకు హద్దు ఏది

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:: ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు యథేచ్చగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా‌ నుంచి‌‌ ఎలాంటి…

రోడ్డు ప్రమాదంలో కొండాపురం వాసి మృతి

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:‌ ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కొండాపురం గ్రామానికి చెందిన సింహాద్రి (52) అనే వ్యక్తి రాత్రి జాంపల్లి గ్రామ శివారులోని…