Take a fresh look at your lifestyle.
Browsing Tag

Kaleshwaram Project

తమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేదు 

* ఎల్లంపల్లి మూడు పిల్లర్లు రిపేర్ చేయడానికి 30 నెలలు పడుతుంది... * రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని రేవంత్ రెడ్డి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి…

ఖబర్దార్ కేటీఆర్.. : మంత్రి అడ్లూరి

అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లింకు పెడతావా..? -  మంత్రి అడ్లూరి తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు.. 2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత…

బ్యారేజ్ మరమ్మత్తు వేగవంతానికి చర్యలు పరిశీలించిన ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్

మహదేవపూర్, ముద్ర: కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజి,–అన్నారం సరస్వతి బ్యారేజీలను శుక్రవారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మేడిగడ్డ లో…

రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నవంటే అది కేసీఆర్ పుణ్యమే..జగిత్యాలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి హాట్…

చంద్రబాబు స్కెచ్ తోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిండు... రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నవంటే అది కేసీఆర్ పుణ్యమేనని…

ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోం.. : మంత్రి అడ్లూరి

మహిళా బిల్లు పార్లమెంటులో పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు.. మేడిగడ్డ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.. మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి.. ధర్మారం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే…

లోకం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నామ్ చేశారు ఎర్రవెల్లి దయాకర్ రావు

మహదేవపూర్, ముద్ర: మహారాష్ట్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ, యావత్తు ప్రపంచంలో మెచ్చుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును, లక్ష కోట్లు వృధా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బద్నామ్ చేసిందని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు.…

సిఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు

మహదేవపూర్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం పుష్కర పనుల సమీక్ష అనంతరం కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈవరకు సబ్ కలెక్టర్…

కాళేశ్వరం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు ఇరిగేషన్ శాఖ…

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ…

బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్: కు పరిమితమయ్యారు కవిత వేరు కుంపటికి రంగం సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్ లో వాటాలు పంచుకోలేని పరిస్థితి ముద్ర, నాగర్ కర్నూల్ : తెలంగాణలో బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్…

పాలమూరుకు శనీశ్వరుడు హరీష్ రావు – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ పాలమూరు జిల్లా కు తీవ్ర అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును శనిశ్వరునితో పోల్చారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.శుక్రవారం కొడంగల్…