Take a fresh look at your lifestyle.
Browsing Tag

konda surekha

కంచి పీఠాధిపతికి స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు

మహదేవపూర్, ముద్ర: కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభానికి కంచి రామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం రాత్రి కాళేశ్వరం చేరుకున్నారు. స్వామి వారిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ మరియు…

వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం 

- పుష్కర స్నానమాచరించిన కంచి పీఠాధిపతి  మహదేవపూర్, ముద్ర: సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగంలో  తొలి పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి…

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని మంత్రులకు వినతి పత్రం…. దేవస్థానం ఆదాయానికి గండి…

ముద్ర,యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ…

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ముగిసిన సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం

ముద్ర, కరీంనగర్ : సుందరకాండ ఒక గొప్ప రచన అని దీనిని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో, శ్రద్ధతో పఠించాలని, శ్రీరాముని గుణాలను అలవర్చుకోవాలని మరియు విజయం వైపు పయనించాలని, ఆంజనేయులు వలె ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని పెంపొందించుకోవాలని మరియు ఆటంకాలను…

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలిసిన భూనిర్వాసితులు..న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసిన బాధితులు

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం పునర్నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని‌ కోరుతూ సోమవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ప్రిన్సిపల్…

బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ ,……. రూపు మారనున్న బాసర దేవాలయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత దేశంలోనే సరస్వతి అమ్మవారి రెండో దేవాలయంగా పేరున్న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. రూ.225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇపుడు 20 వేల చదరపు…

బాసర లో సిఎం మనవనికి అక్షరాభ్యాసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు సి ఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా బాసరకు చేరుకున్న సీఎం దంపతులు, కూతురు, అల్లుడు, మనవడికి ఆలయ అధికారులు…

నాగర్ కర్నూల్ జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రోడ్లు భవనాల…

ఈ నెల 11న ట్యాంక్ బండ్ పై జ్యోతిబా, సావిత్రి బాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ

బీసీ వర్గాలు ఐక్యతతో ముందుకు సాగాలి. మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని బీసీ వర్గాలు తమ అభ్యున్నతి కోసం ఐక్యతతో ముందుకు సాగాలని…

తెలంగాణలో క్రీడా స్ఫూర్తి తగ్గింది-ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లలో క్రీడాపోటీలు నిర్వహించకపోవడం దారుణం లియోనల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే వివాదం చేశారు క్రీడలనూ రాజకీయ కోణంలో చూశారు ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చాం…