ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ఈఆర్సీ సలహా సభ్యుడు శశిధర్ రెడ్డి మద్దతు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీజీ ఈఆర్సీ సలహా సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్టిజెన్స్ కార్మికుల సమస్యలను…